విజయవాడకు మరో రెండు స్పైస్జెట్ విమాన సర్వీసులు
- April 10, 2016
ఈ నెల 25 నుంచి విజయవాడకు స్పైస్జెట్ మరో రెండు సర్వీసులను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు ఒక సర్వీసు, విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతికి మరో సర్వీసు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూ 400 మోడల్ పేరు గల విమానం ప్రతి రోజు ఉదయం 11.10కు తిరుపతిలో బయలుదేరి 12.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 12.40కు బయలుదేరి 1.40కు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ నుంచి మరో సర్వీసుగా 2.20కు బయలుదేరి 3.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో 3.40కు బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









