బ్రిటన్ రాకుమారుడు 16న తాజ్మహల్ను సందర్శనకు ..
- April 12, 2016
బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈనెల 16న ఇక్కడి తాజ్మహల్ను సందర్శించేందుకు వస్తున్నందున పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకు సానుకూలంగా ఉంటున్న పాక్, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలకు చెందిన వారికి ఇక్కడి హోటళ్లలో గదులు ఇవ్వరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









