బ్రిటన్ రాకుమారుడు 16న తాజ్‌మహల్‌ను సందర్శనకు ..

- April 12, 2016 , by Maagulf
బ్రిటన్ రాకుమారుడు  16న  తాజ్‌మహల్‌ను సందర్శనకు ..

 బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈనెల 16న ఇక్కడి తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వస్తున్నందున పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద సంస్థకు సానుకూలంగా ఉంటున్న పాక్, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలకు చెందిన వారికి ఇక్కడి హోటళ్లలో గదులు ఇవ్వరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com