హ్యాకర్ల తాకిడి గురించి హెచ్చరించిన మోక్
- July 09, 2022
కువైట్: మీ ఫోన్ కు వచ్చే అవాంచితమైన మరియు అనుమానిత ఈమెయిల్స్, మేసేజిలు మరియు లింకులు తెరవద్దని సమాచార మంత్రిత్వశాఖ పౌరులను హెచ్చరిక జారీ చేసింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మిషాల్ అల్ జైద్ మాట్లాడుతూ తమ మంత్రిత్వశాఖ మరియు ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏటువంటి మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి మీ ఫోన్ కు రావని వెల్లడించారు.
ఇటీవల కాలంలో దేశంలో సైబర్ నేరగాళ్లు సంఖ్య అధికంగా ఉన్న సందర్భంగా పౌరులను అప్రమత్తం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఇటువంటి అసంబద్ధ మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి ప్రజలు తీవ్రంగా పరిగణించాలని అల్ జైద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









