హ్యాకర్ల తాకిడి గురించి హెచ్చరించిన మోక్
- July 09, 2022
కువైట్: మీ ఫోన్ కు వచ్చే అవాంచితమైన మరియు అనుమానిత ఈమెయిల్స్, మేసేజిలు మరియు లింకులు తెరవద్దని సమాచార మంత్రిత్వశాఖ పౌరులను హెచ్చరిక జారీ చేసింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మిషాల్ అల్ జైద్ మాట్లాడుతూ తమ మంత్రిత్వశాఖ మరియు ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏటువంటి మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి మీ ఫోన్ కు రావని వెల్లడించారు.
ఇటీవల కాలంలో దేశంలో సైబర్ నేరగాళ్లు సంఖ్య అధికంగా ఉన్న సందర్భంగా పౌరులను అప్రమత్తం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఇటువంటి అసంబద్ధ మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి ప్రజలు తీవ్రంగా పరిగణించాలని అల్ జైద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







