జమ్రాత్ అల్ అకాబా పై రాళ్ళు విసిరిన హజ్ యాత్రికులు
- July 09, 2022
మినా: ఈద్ అల్ అధా సందర్భంగా హజ్ యాత్రికులు ఆచారం ప్రకారం నుండి తెల్లవారు జాము నుండి జమ్రాత్ అల్ అకాబా అని పిలవబడే ప్రత్యేక రాతి స్మారక చిహ్నం పై వరుసగా ఏడు గులక రాళ్ళను విసిరారు.
హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









