మిలటరీ యూనిఫాం అమ్మకాలపై నిషేధం విధించిన కువైట్
- September 05, 2022
కువైట్ సిటీ: మిలటరీ యూనిఫాం ల విషయంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.మిలటరీ యూనిఫామ్స్ గౌరవం తగ్గించే విధంగా ఎవ్వరూ వ్యవహరించకుండా బహిరంగ మార్కెట్ లో వాటి అమ్మకాన్ని నిషేధించింది. మిలటరీ కి సంబంధించిన ఎలాంటి యూనిఫామ్స్ ను రెడీ మేడ్ గా అమ్మవద్దని సూచించింది.అదే విధంగా యూనిఫామ్స్ ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ లను కూడా బ్యాన్ చేసింది.మిలటరీకి సంబంధించి క్యాప్ లు గానీ ర్యాంక్ సింబల్స్ గా ఇతర ఎలాంటి వస్తువులను కూడా బయట మార్కెట్లో అమ్మకుండా చర్యలు చేపట్టింది.డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







