అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ
- September 05, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని జైళ్లు నిర్బంధ కేంద్రాల పర్యవేక్షణ విభాగంలోని ఓ అధికారిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ అధికారి ఒక వ్యక్తిని నిర్భంధించాడు.అతన్ని నిర్భంధించేందుకు ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా తనపై చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. చట్టపరంగా అవసరమైన ఎలాంటి పత్రాలు లేకుండానే అతన్ని నిర్భందించినట్లు గుర్తించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆ అధికారిని నేరస్తుడిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని సదరు డిపార్ట్ మెంట్ అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









