అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ
- September 05, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని జైళ్లు నిర్బంధ కేంద్రాల పర్యవేక్షణ విభాగంలోని ఓ అధికారిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ అధికారి ఒక వ్యక్తిని నిర్భంధించాడు.అతన్ని నిర్భంధించేందుకు ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా తనపై చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. చట్టపరంగా అవసరమైన ఎలాంటి పత్రాలు లేకుండానే అతన్ని నిర్భందించినట్లు గుర్తించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆ అధికారిని నేరస్తుడిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని సదరు డిపార్ట్ మెంట్ అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







