ఇండియా-యూఏఈ మధ్య ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం
- September 22, 2022యూఏఈ: భారతీయ తక్కువ-ధర క్యారియర్ ఇండిగో గురువారం ముంబై నుండి రస్ అల్ ఖైమాకు తన తొలి సర్వీసును నడిపింది. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (RKT) నుండి రోజువారీ విమానాలను Dh625 ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుందని విమానయాన సంస్థ తెలిపింది. యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, RAK అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ ఇంజినీర్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, ఎయిర్పోర్ట్ CEO అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్లో ల్యాండయిన ఇండిగో విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త CEO పీటర్ ఎల్బర్స్తో సహా ముంబై నుండి 180 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!