ఇండియా-యూఏఈ మధ్య ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం
- September 22, 2022
యూఏఈ: భారతీయ తక్కువ-ధర క్యారియర్ ఇండిగో గురువారం ముంబై నుండి రస్ అల్ ఖైమాకు తన తొలి సర్వీసును నడిపింది. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (RKT) నుండి రోజువారీ విమానాలను Dh625 ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుందని విమానయాన సంస్థ తెలిపింది. యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, RAK అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ ఇంజినీర్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, ఎయిర్పోర్ట్ CEO అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్లో ల్యాండయిన ఇండిగో విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త CEO పీటర్ ఎల్బర్స్తో సహా ముంబై నుండి 180 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!









