ఇండియా-యూఏఈ మధ్య ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం
- September 22, 2022
యూఏఈ: భారతీయ తక్కువ-ధర క్యారియర్ ఇండిగో గురువారం ముంబై నుండి రస్ అల్ ఖైమాకు తన తొలి సర్వీసును నడిపింది. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (RKT) నుండి రోజువారీ విమానాలను Dh625 ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుందని విమానయాన సంస్థ తెలిపింది. యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, RAK అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ ఇంజినీర్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, ఎయిర్పోర్ట్ CEO అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్లో ల్యాండయిన ఇండిగో విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త CEO పీటర్ ఎల్బర్స్తో సహా ముంబై నుండి 180 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







