ఇండియా-యూఏఈ మధ్య ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం
- September 22, 2022
యూఏఈ: భారతీయ తక్కువ-ధర క్యారియర్ ఇండిగో గురువారం ముంబై నుండి రస్ అల్ ఖైమాకు తన తొలి సర్వీసును నడిపింది. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం (RKT) నుండి రోజువారీ విమానాలను Dh625 ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుందని విమానయాన సంస్థ తెలిపింది. యుఎఇలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, రాస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి, RAK అంతర్జాతీయ విమానాశ్రయం ఛైర్మన్ ఇంజినీర్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, ఎయిర్పోర్ట్ CEO అటానాసియోస్ టిటోనిస్ ఎమిరేట్లో ల్యాండయిన ఇండిగో విమానానికి స్వాగతం పలికారు. ఇండిగో కొత్త CEO పీటర్ ఎల్బర్స్తో సహా ముంబై నుండి 180 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..