వాహనాల నుండి నగదు చోరీ.. తొమ్మిది మంది అరెస్ట్
- October 14, 2022
మస్కట్ : బురైమి గవర్నరేట్లో వాహనాల నుండి నగదు దొంగిలించిన ఆరోపణలపై తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, మహ్దా విలాయత్లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో వాహనాల నుండి దొంగిలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్వోపీ తెలిపింది. వాహనదారులు తమ వాహనాల్లో నగదు, విలువైన వస్తువులను పెట్టవద్దని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!









