భారత రాష్ట్రపతి నుంచి నైటింగేల్ అవార్డు అందుకోనున్న తెలంగాణ వాసి
- November 06, 2022
తెలంగాణ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఏఎన్ఎం ఎండీ శుక్రా ఈనెల 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయస్థాయిలో విశిష్ట సేవలందించిన ఏఎన్ఎంలకు అందించే ఈ అవార్డుకు 2020లో శుక్రా ఎంపికయ్యారు.కొవిడ్ కారణంగా గతేడాది రాష్ట్రపతి కొవింద్ వర్చువల్ పద్ధతిలో అందజేశారు.అదే అవార్డును ఈనెల 7న ఢిల్లీలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందించేందుకు కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు శుక్రా పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రా దంపతులు ఢిల్లీ వెళ్తున్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









