బిఎస్ఎన్ఎల్ 20 రెట్ల డాటాను కేవలం 1/4 ధరకే..
- April 23, 2016
భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ లాంటి సామాజిక పథకానికి యావత్ భారత దేశం స్పందించింది. చెత్తపై సమరభేరి మోగించారు..సెలబ్రెటీలు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ముందుకు వచ్చారు. దీని తర్వాత డిజిటల్ ఇండియా అంటూ కొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు..ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి..సమాచార వ్యవస్థ మొదలైనప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సేవలు అందిస్తుంది. తాజాగా రూ 50 లకే 20 జిబి ఇంటర్నెట్ ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఉన్న వినియోగాదారులు డేటా షేర్ చేసుకొనే సౌలభ్యం . ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్బుతమైన ఇంటర్నెట్ పేకేజ్ ను విడుదల చేసింది.ఈ పధకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెడుతునారు. ఈ ఆఫర్ తో మొబైల్ డాటా వినియోగించే వారికి కళ్ళు చెదురుతున్నాయి. సాదారణంగా మిగాతా సర్వీస్ ప్రొవైడర్లు రూ 200 లకు 1 జిబి డాటాను ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 20 రెట్ల డాటాను కేవలం 1/4 ధరకే అందిస్తుండడంతో వినియోగదారులు విస్మయం చెందుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







