బిఎస్ఎన్ఎల్ 20 రెట్ల డాటాను కేవలం 1/4 ధరకే..
- April 23, 2016
భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ లాంటి సామాజిక పథకానికి యావత్ భారత దేశం స్పందించింది. చెత్తపై సమరభేరి మోగించారు..సెలబ్రెటీలు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ముందుకు వచ్చారు. దీని తర్వాత డిజిటల్ ఇండియా అంటూ కొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు..ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి..సమాచార వ్యవస్థ మొదలైనప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సేవలు అందిస్తుంది. తాజాగా రూ 50 లకే 20 జిబి ఇంటర్నెట్ ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఉన్న వినియోగాదారులు డేటా షేర్ చేసుకొనే సౌలభ్యం . ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్బుతమైన ఇంటర్నెట్ పేకేజ్ ను విడుదల చేసింది.ఈ పధకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెడుతునారు. ఈ ఆఫర్ తో మొబైల్ డాటా వినియోగించే వారికి కళ్ళు చెదురుతున్నాయి. సాదారణంగా మిగాతా సర్వీస్ ప్రొవైడర్లు రూ 200 లకు 1 జిబి డాటాను ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 20 రెట్ల డాటాను కేవలం 1/4 ధరకే అందిస్తుండడంతో వినియోగదారులు విస్మయం చెందుతున్నారు.
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!









