రాయితీల మళ్లింపు ద్వారా 631మిలియన్ బహేరిన్ దినార్ల ఆధా
- April 25, 2016
మనామా: రాయితీల మళ్లింపు ద్వారా 631 మిలియన్ బహేరిన్ దినార్ల ఆదా చేసినట్లు ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. దేశంలో పన్నుల పెరుగుదల పరిధికి సంబంధించి పార్లమెంటరీ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. " 631.6 మిలియన్ బహేరిన్ దినార్ల రాయితీలు మళ్లింపును క్రమంగా ప్రవేశపెట్టడానికి ఏడాది చివరి నాటికి అంచనా ఆదాయం ఉందని ." షేక్ అహ్మద్ అన్నారుప్రభుత్వ అధికారుల వ్యయం తగ్గింపు నుండి అంచనా ఆదాయం 562.3 మిలియన్ బహేరిన్ దినార్ల చమురు కాని ఆదాయాల నుండి 217.9 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు."ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవతో ప్రభుత్వ వ్యయాల హేతుబద్ధంగా కట్టడి చేసి మరియు ప్రజా ఆదాయాలని పెంచే విధంగా కార్యక్రమాలు సమితి అమలు చేస్తున్నది. అదనంగా, ఉద్యోగం ప్రారంభాలు, ఆర్థిక పునాది రంగాలలోకి మరియు ఉత్పాదకత అభివృద్ధి ఉన్నాయి కొత్త కార్యక్రమాలు దేశంలోని ఆదాయం లోకి అదనపు 79.6 మిలియన్ బహేరిన్ దినార్ల వరకు పెంపుదల ఉండవచ్చని ఆయన తెలిపారు.రాబోయే మంగళవారం నాడు జరిగే సమావేశంలో తన స్పందన బహరేన్ ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ గురించి మరిన్ని వివరాలను ఎంపీలు ముందు చర్చింఛి మంత్రి సమాధానం చెప్పనున్నారు .ఇంతకుముందు చెప్పినట్లుగా బహరేన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొని అనవసర ఖర్చు తగ్గించాలని, ప్రభుత్వ అధికారులు విలీనం మరియు రాయితీలు రద్దు చేయనున్నారు. కొన్ని వర్గాలుకు అందించే మాంసం, గాసోలిన్, డీజిల్, కిరోసిన్, విద్యుత్ మరియు నీటి వంటి సబ్సిడీతో వస్తువుల రాయతీలు ప్రధానంగా బహ్రేయినీ పౌరులకు ప్రయోజనకరంగా మళ్లించబడతాయ.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









