ఏప్రిల్ 30 నుంచి ఖతార్లో పోలియో వ్యాక్సిన్
- April 25, 2016
కతార్లో ఏప్రిల్ 30 నుంచి బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలతో ప్రస్తుతం ఉన్న ట్రైవాలెంట్ ఓపివికి బదులుగా బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపివి)ని వినియోగించనున్నారు. అలాగే, అక్టోబర్ నుంచి మీజిల్స్ని నివారించేందుకు జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 1 నుంచి 13 ఏళ్ళలోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ సందర్భంగా ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. 95 శాతం వాక్సినేషన్తో ఖతార్ ప్రజారోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది. వెల్ బేబీ క్లినిక్ వద్ద ప్రతిరోజూ 50 మంది చిన్నారులకు పలు రకాలైన వ్యాక్సిన్లను వేస్తుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







