ఇళ్ళ నిర్మాణం వేగవంతం: మినిస్టర్ బాసిమ్
- April 25, 2016
ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బషీమ్ అల్హమీర్ చెప్పారు. అబు దహమ్ మరియు బురి విలేజెస్లో అధికారులతో కలిసి పర్యటించిన మినిస్టర్ బషీమ్, స్థానికులు ఇళ్ళ కోసం పడ్తున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా డైరెక్షన్లో, ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి త్వరలోనే ఇళ్ళను కేటాయిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేశామనీ, ప్రస్తుతం 25,000 హౌసింగ్ యూనిట్స్ని 2018 నాటికి పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి త్వరగా ఇళ్ళు లభించేలా అప్లికేషన్ ప్రాసెస్ని వేగవంతం చేస్తున్నామని మినిస్టర్ బషీమ్ అల్ హమిర్ వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









