ఇళ్ళ నిర్మాణం వేగవంతం: మినిస్టర్ బాసిమ్
- April 25, 2016
ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బషీమ్ అల్హమీర్ చెప్పారు. అబు దహమ్ మరియు బురి విలేజెస్లో అధికారులతో కలిసి పర్యటించిన మినిస్టర్ బషీమ్, స్థానికులు ఇళ్ళ కోసం పడ్తున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా డైరెక్షన్లో, ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి త్వరలోనే ఇళ్ళను కేటాయిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేశామనీ, ప్రస్తుతం 25,000 హౌసింగ్ యూనిట్స్ని 2018 నాటికి పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి త్వరగా ఇళ్ళు లభించేలా అప్లికేషన్ ప్రాసెస్ని వేగవంతం చేస్తున్నామని మినిస్టర్ బషీమ్ అల్ హమిర్ వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









