తెలంగాణ తాగునీటి సరఫరా సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి

- April 26, 2016 , by Maagulf
తెలంగాణ తాగునీటి సరఫరా సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా  ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ తాగునీటి సరఫరా సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియమితులయ్యారు. కేబినెట్‌ హోదాతో ప్రశాంత్‌రెడ్డి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రశాంత్‌రెడ్డి నియామకం పట్ల పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com