దుబాయ్ లో 'నైలు నది' పురస్కారాలు ప్రధానం
- December 22, 2022
దుబాయ్: దుబాయ్ లో జీవనది ఫౌండేషన్, శ్రీ సద్గురు ఓల్డేజ్ హోమ్ హైదరాబాద్ సంయుక్తంగా యూఏఈలోని ప్రముఖులకు 'నైలు నది' పురస్కారాలు ప్రధానం చేశారు.దుబాయ్ లోని తెలుగు వ్యాపార వేత్త SRR గ్రూప్ అధినేత తోట రామ్ కుమార్ ని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

యూఏఈలోని పలువురు సామజిక సేవకులు,కళాకారులు,గాయకులు మరియు మీడియా ప్రతినిధులకు 50 మందికి 'నైలునది' అవార్డులు అందజేసారు.
జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ...నదులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఏఈలోని ప్రముఖులు ధర్మరాజు,జువ్వాడి శ్రీనివాస్, కటుకం రవి, శ్రీకాంత్ చిత్తర్వు,ప్రీతి తాతంబొట్ల,శ్రావణి, దినేష్ కుమార్ ఉగ్గిన,శ్యామ్ తిరుమలశెట్టి,రవి ఉట్నూరి,కిరణ్ కుమార్, పాల్తీ శ్రీనివాస్,ఓబిలిశెట్టి అనురాధ,గుర్రం పూర్ణ శాంతి, గుండెల్లి నర్సింహులు, మల్లేష్ కోరేపు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







