ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి..
- February 08, 2023
తెలంగాణలో పనిచేస్తున్న 2009వ బ్యాచ్ చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులైన అంబర్ కిషోర్ జా,రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ హన, రంగారెడ్డి ఇక మీదట డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతిపై పనిచేయనున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) గా ఉన్న రేమ రాజేశ్వరిని తిరిగి అక్కడే నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







