ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి..
- February 08, 2023
తెలంగాణలో పనిచేస్తున్న 2009వ బ్యాచ్ చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులైన అంబర్ కిషోర్ జా,రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ హన, రంగారెడ్డి ఇక మీదట డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతిపై పనిచేయనున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) గా ఉన్న రేమ రాజేశ్వరిని తిరిగి అక్కడే నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







