దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- February 11, 2023
దుబాయ్: ఫిబ్రవరి 12న దుబాయ్ మెట్రో పనివేళలను పొడిగిస్తున్నట్లు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) శుక్రవారం ప్రకటించింది. దుబాయ్ మారథాన్ కారణంగా ఆదివారం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయని అథారిటీ తెలిపింది. దుబాయ్ మారథాన్ లో పాల్గొనేవారు దుబాయ్ ఎక్స్పో సిటీకి సులభంగా చేరుకునేలా మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









