దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- February 11, 2023
దుబాయ్: ఫిబ్రవరి 12న దుబాయ్ మెట్రో పనివేళలను పొడిగిస్తున్నట్లు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) శుక్రవారం ప్రకటించింది. దుబాయ్ మారథాన్ కారణంగా ఆదివారం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయని అథారిటీ తెలిపింది. దుబాయ్ మారథాన్ లో పాల్గొనేవారు దుబాయ్ ఎక్స్పో సిటీకి సులభంగా చేరుకునేలా మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







