'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారం మోహన్బాబుకు ..
- May 02, 2016
మే 4.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏటా శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ 'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఆ గౌరవాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్బాబు అందుకోనున్నారు. ''ఈ నెల 5న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో మోహన్బాబు గారికి స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నాం. ఈ కార్యక్రమంలో దాసరితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మొహమూద్ అలీ, నందమూరి బాలకృష్ణ, శత్రుఘ్నసిన్హా, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొంటార''ని అవార్డు కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







