పారిస్లో అమీర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక భేటీ
- February 16, 2023
దోహా: పారిస్లోని ఎలీసీ ప్యాలెస్లో అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్ఇ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, అభివృద్ధి చేసే మార్గాలపై సమీక్షించారు. వీటితోపాటు భూకంప బాధిత దేశాలైన సిరియా, టర్కీలకు అందుతున్న అంతర్జాతీయ సహాయక చర్యలపై చర్చించారు. అలాగే ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన తాజా సమస్యలు, తాజా పరిణామాలపై ఇరుదేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









