పారిస్లో అమీర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక భేటీ
- February 16, 2023
దోహా: పారిస్లోని ఎలీసీ ప్యాలెస్లో అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్ఇ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, అభివృద్ధి చేసే మార్గాలపై సమీక్షించారు. వీటితోపాటు భూకంప బాధిత దేశాలైన సిరియా, టర్కీలకు అందుతున్న అంతర్జాతీయ సహాయక చర్యలపై చర్చించారు. అలాగే ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన తాజా సమస్యలు, తాజా పరిణామాలపై ఇరుదేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







