పారిస్లో అమీర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కీలక భేటీ
- February 16, 2023
దోహా: పారిస్లోని ఎలీసీ ప్యాలెస్లో అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్ఇ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, అభివృద్ధి చేసే మార్గాలపై సమీక్షించారు. వీటితోపాటు భూకంప బాధిత దేశాలైన సిరియా, టర్కీలకు అందుతున్న అంతర్జాతీయ సహాయక చర్యలపై చర్చించారు. అలాగే ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉమ్మడి ఆందోళనకు సంబంధించిన తాజా సమస్యలు, తాజా పరిణామాలపై ఇరుదేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







