టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్
- February 24, 2023
అంకారా : భూకంపం బాధితుల కోసం సేవలు అందించిన సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రెండు వారాల తర్వాత టర్కీ నుంచి బయలుదేరింది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా సౌదీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. టర్కీలో భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడంలో బృందం విజయం సాధించింది. ఈ భూకంపంలో 43,000 మందికి పైగా మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్కు అనుబంధంగా ఉన్న బృందంలో సైనికులు, వైద్యులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, K9 సూపర్వైజర్లు, ఇంజనీర్లు, పారామెడిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ టెక్నీషియన్లతో పాటు సెక్యూరిటీ మరియు సేఫ్టీ స్పెషలిస్ట్లు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







