టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్
- February 24, 2023
అంకారా : భూకంపం బాధితుల కోసం సేవలు అందించిన సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రెండు వారాల తర్వాత టర్కీ నుంచి బయలుదేరింది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా సౌదీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. టర్కీలో భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడంలో బృందం విజయం సాధించింది. ఈ భూకంపంలో 43,000 మందికి పైగా మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్కు అనుబంధంగా ఉన్న బృందంలో సైనికులు, వైద్యులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, K9 సూపర్వైజర్లు, ఇంజనీర్లు, పారామెడిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ టెక్నీషియన్లతో పాటు సెక్యూరిటీ మరియు సేఫ్టీ స్పెషలిస్ట్లు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







