టర్కీ, సిరియాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

- February 25, 2023 , by Maagulf
టర్కీ, సిరియాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

యూఏఈ: ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి  50,000 దాటింది. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) తెలిపింది. మరోవైపు సిరియాలో 5,914 మంది మరణించారని అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com