ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్’ తిరిగి ప్రారంభం
- March 08, 2023
కువైట్: లీజింగ్ కంపెనీ నుండి ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ను తిరిగి తీసుకుంటామని, మార్చి 1తో ఒప్పందం గడువు ముగిసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నామని, స్టేట్ ప్రాపర్టీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రాపర్టీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మార్కెట్ రీగెయినింగ్, రీ-ఆపరేటింగ్ విధానాలను పూర్తి చేస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు