ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్’ తిరిగి ప్రారంభం
- March 08, 2023
కువైట్: లీజింగ్ కంపెనీ నుండి ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ను తిరిగి తీసుకుంటామని, మార్చి 1తో ఒప్పందం గడువు ముగిసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నామని, స్టేట్ ప్రాపర్టీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రాపర్టీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మార్కెట్ రీగెయినింగ్, రీ-ఆపరేటింగ్ విధానాలను పూర్తి చేస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







