ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఫ్రైడే మార్కెట్’ తిరిగి ప్రారంభం
- March 08, 2023
కువైట్: లీజింగ్ కంపెనీ నుండి ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ను తిరిగి తీసుకుంటామని, మార్చి 1తో ఒప్పందం గడువు ముగిసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫ్రైడే (అల్-జుమ్మా) మార్కెట్ కార్యకలాపాలను కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నామని, స్టేట్ ప్రాపర్టీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రాపర్టీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మార్కెట్ రీగెయినింగ్, రీ-ఆపరేటింగ్ విధానాలను పూర్తి చేస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









