ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పేలుడు.. నలుగురికి గాయాలు
- March 10, 2023
కువైట్: సాల్మియాలోని ప్రధాన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో పీరియాడికల్ మెయింటెనెన్స్ సమయంలో పేలుడు సంభవించిందని, దీని కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో పాక్షికంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.మంత్రిత్వ శాఖ అత్యవసర కువైట్ ఫైర్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







