ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వద్ద పేలుడు.. నలుగురికి గాయాలు
- March 10, 2023
కువైట్: సాల్మియాలోని ప్రధాన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో పీరియాడికల్ మెయింటెనెన్స్ సమయంలో పేలుడు సంభవించిందని, దీని కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో పాక్షికంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.మంత్రిత్వ శాఖ అత్యవసర కువైట్ ఫైర్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







