ఈ నెల 25న తెరవబడనున్న కేదార్నాథ్ ఆలయం
- April 05, 2023
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్ధామ్ యాత్ర నిర్వహక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. హెలికాప్టర్ సర్వీసులు కూడా ఆ రోజు నుంచే అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా కేదారీశ్వరుడిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఛార్ధామ్ యాత్రకు సుమారు ఆరున్నర లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ తెలిపింది. దీంట్లో కేదార్నాథ్కు 2.41 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







