రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల
- April 22, 2023
మస్కట్: రమదాన్ నాల్గవ వారం ముగిసే సమయానికి ఫక్ కుర్బా చొరవలో భాగంగా 803 మంది ఖైదీలను ఒమన్ విడుదల చేసింది. ఫక్ కుర్బా ప్రకారం.. రమదాన్ చివరి వారంలో మొత్తం 135 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో మస్కట్ గవర్నరేట్లో 80 మంది, ధోఫర్లో 29 మంది, అల్ దఖిలియాలో 19 మంది, సౌత్ అల్ బతినాలో 4 మంది, నార్త్ అల్ బతినాలో 2 మంది, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో 1 మంది ఉన్నారు. అంతేకాకుండా గడిచిన రమదాన్ మాసంలో 668 మంది ఖైదీలు విడుదలయ్యారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









