రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల
- April 22, 2023
మస్కట్: రమదాన్ నాల్గవ వారం ముగిసే సమయానికి ఫక్ కుర్బా చొరవలో భాగంగా 803 మంది ఖైదీలను ఒమన్ విడుదల చేసింది. ఫక్ కుర్బా ప్రకారం.. రమదాన్ చివరి వారంలో మొత్తం 135 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో మస్కట్ గవర్నరేట్లో 80 మంది, ధోఫర్లో 29 మంది, అల్ దఖిలియాలో 19 మంది, సౌత్ అల్ బతినాలో 4 మంది, నార్త్ అల్ బతినాలో 2 మంది, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో 1 మంది ఉన్నారు. అంతేకాకుండా గడిచిన రమదాన్ మాసంలో 668 మంది ఖైదీలు విడుదలయ్యారు.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







