రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల

- April 22, 2023 , by Maagulf
రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల

మస్కట్: రమదాన్ నాల్గవ వారం ముగిసే సమయానికి ఫక్ కుర్బా చొరవలో భాగంగా 803 మంది ఖైదీలను ఒమన్ విడుదల చేసింది. ఫక్ కుర్బా ప్రకారం.. రమదాన్ చివరి వారంలో మొత్తం 135 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో మస్కట్ గవర్నరేట్‌లో 80 మంది, ధోఫర్‌లో 29 మంది, అల్ దఖిలియాలో 19 మంది, సౌత్ అల్ బతినాలో 4 మంది, నార్త్ అల్ బతినాలో 2 మంది, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 1 మంది ఉన్నారు. అంతేకాకుండా గడిచిన రమదాన్ మాసంలో 668 మంది ఖైదీలు విడుదలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com