రమదాన్ లో 800 మంది ఖైదీలు విడుదల
- April 22, 2023
మస్కట్: రమదాన్ నాల్గవ వారం ముగిసే సమయానికి ఫక్ కుర్బా చొరవలో భాగంగా 803 మంది ఖైదీలను ఒమన్ విడుదల చేసింది. ఫక్ కుర్బా ప్రకారం.. రమదాన్ చివరి వారంలో మొత్తం 135 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో మస్కట్ గవర్నరేట్లో 80 మంది, ధోఫర్లో 29 మంది, అల్ దఖిలియాలో 19 మంది, సౌత్ అల్ బతినాలో 4 మంది, నార్త్ అల్ బతినాలో 2 మంది, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో 1 మంది ఉన్నారు. అంతేకాకుండా గడిచిన రమదాన్ మాసంలో 668 మంది ఖైదీలు విడుదలయ్యారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







