ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రజనీకాంత్
- April 23, 2023
చెన్నై: మే 28న సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించబోతున్న ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి టైగర్ సినిమాలోనూ నటించారు. మే 28న జరగబోతున్న ఈవెంట్లో రజినీకాంత్ తనకు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారనటంలో సందేహం లేదు. తలైవా వస్తుండంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అగ్ర నాయకులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







