ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రజనీకాంత్
- April 23, 2023
చెన్నై: మే 28న సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించబోతున్న ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి టైగర్ సినిమాలోనూ నటించారు. మే 28న జరగబోతున్న ఈవెంట్లో రజినీకాంత్ తనకు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారనటంలో సందేహం లేదు. తలైవా వస్తుండంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అగ్ర నాయకులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









