కువైట్ లో 18,898 మంది పై ప్రయాణ నిషేధం
- April 27, 2023
కువైట్: ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు మొత్తం 18,898 పౌరులు, ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించబడింది. ఫర్వానియా ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ అత్యధిక సంఖ్యలో 4,895 మంది వ్యక్తులను ప్రయాణించకుండా నిషేధించింది. ఆ తర్వాత స్థానాల్లో అహ్మదీ 3,658, జహ్రా 3,086త, హవలీ 3,004, ముబారక్ అల్-కబీర్ 1,471 ఉన్నాయి. నివేదిక ప్రకారం ఈ కేసుల్లో చాలా వరకు వివాహ ఖర్చులు, ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించినవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









