కువైట్ లో 18,898 మంది పై ప్రయాణ నిషేధం
- April 27, 2023
కువైట్: ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 31 వరకు మొత్తం 18,898 పౌరులు, ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించబడింది. ఫర్వానియా ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ అత్యధిక సంఖ్యలో 4,895 మంది వ్యక్తులను ప్రయాణించకుండా నిషేధించింది. ఆ తర్వాత స్థానాల్లో అహ్మదీ 3,658, జహ్రా 3,086త, హవలీ 3,004, ముబారక్ అల్-కబీర్ 1,471 ఉన్నాయి. నివేదిక ప్రకారం ఈ కేసుల్లో చాలా వరకు వివాహ ఖర్చులు, ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించినవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









