గుదైబియా రెసిడెన్షియల్ అగ్నిప్రమాదంలో మహిళ మృతి
- April 27, 2023
బహ్రెయిన్: గుదైబియాలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఆసియా మహిళ(36) ఊపిరాడక మరణించింది. నివాసితులను ఆ భవనం నుంచి ఖాళీ చేయించడానికి సివిల్ డిఫెన్స్ బృందాలు అర్ధరాత్రి వరకు శ్రమించాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ కంట్రోల్ రూమ్ పరిస్థితులను సమీక్షించింది. సమాచారం అందగానే ఎనిమిది వాహనాలు, 26 మంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని డైరెక్టరేట్ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ఇంట్లోని ఎయిర్ కండీషనర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మరోవైపు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గత రెండేళ్లలో దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలలో తనిఖీలు చేపట్టి అగ్ని రక్షణ వ్యవస్థలకు సంబంధించి 774 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









