ఒమన్ మంత్రి అల్ బుసైదీని పరామర్శించిన ఖతార్ మంత్రి అల్ థానీ
- May 01, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ తల్లి మరణం పట్ల ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సంతాపం తెలిపారు. ఏప్రిల్ 30న ఒమానీ రాజధాని మస్కట్లో హిజ్ ఎక్సలెన్సీ పర్యటించారు. మాజీ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా ఒమనీ అంతర్గత వ్యవహారాల మంత్రికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









