ఒమన్ మంత్రి అల్ బుసైదీని పరామర్శించిన ఖతార్ మంత్రి అల్ థానీ
- May 01, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ తల్లి మరణం పట్ల ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సంతాపం తెలిపారు. ఏప్రిల్ 30న ఒమానీ రాజధాని మస్కట్లో హిజ్ ఎక్సలెన్సీ పర్యటించారు. మాజీ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా ఒమనీ అంతర్గత వ్యవహారాల మంత్రికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









