ఒమన్ మంత్రి అల్ బుసైదీని పరామర్శించిన ఖతార్ మంత్రి అల్ థానీ
- May 01, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసైదీ తల్లి మరణం పట్ల ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సంతాపం తెలిపారు. ఏప్రిల్ 30న ఒమానీ రాజధాని మస్కట్లో హిజ్ ఎక్సలెన్సీ పర్యటించారు. మాజీ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా ఒమనీ అంతర్గత వ్యవహారాల మంత్రికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







