యూఏఈ ట్రాఫిక్ అలెర్ట్: అబుధాబిలో రహదారి మూసివేత
- May 20, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ ఖలీజ్ అల్ అరబీ స్ట్రీట్లోని కొంత భాగాన్ని ఈ వారాంతంలో పాక్షికంగా మూసివేయనున్నారు. శనివారం (మే 20) ఉదయం 1 గంటల నుండి సోమవారం (మే 22) ఉదయం 5 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుందని అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రభావిత రహదారి జాయెద్ స్పోర్ట్స్ సిటీకి ఎదురుగా ఉన్న ముసఫా బ్రిడ్జ్ వైపు కుడి లేన్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు వినియోగదారులందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని ట్రాన్స్ పోర్ట్ సెంటర్ కోరింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









