యూఏఈ ట్రాఫిక్ అలెర్ట్: అబుధాబిలో రహదారి మూసివేత
- May 20, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ ఖలీజ్ అల్ అరబీ స్ట్రీట్లోని కొంత భాగాన్ని ఈ వారాంతంలో పాక్షికంగా మూసివేయనున్నారు. శనివారం (మే 20) ఉదయం 1 గంటల నుండి సోమవారం (మే 22) ఉదయం 5 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుందని అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రభావిత రహదారి జాయెద్ స్పోర్ట్స్ సిటీకి ఎదురుగా ఉన్న ముసఫా బ్రిడ్జ్ వైపు కుడి లేన్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు వినియోగదారులందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని ట్రాన్స్ పోర్ట్ సెంటర్ కోరింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







