'రాయుడు' ఆడియో సీడీ విడుదల ..
- May 11, 2016
హరి వెంకటేశ్వర పిక్చర్స్ లో విశాల్, శ్రీ దివ్య జంటగా నటించిన చిత్రం 'రాయుడు'. దర్శకుడు ముత్తయ్య. బుధవారం పార్క్హయత్ హోటల్లో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, కథానాయకుడు రానా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో హరి, ముత్తయ్య, దశరథ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







