అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!
- June 09, 2023
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ బాలీవుడ్లో పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె అక్కడ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీసే.
ఈ సిరీస్లో కైరా అద్వానీ పండించిన అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనమే ఆమెను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ని చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ.
ఇప్పుడు అదే ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్లో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కైరా అద్వానీలాగే తెలుగులో సినిమా చేసి, ఈ వెబ్ సిరీస్లో ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
ఒకవేళ కైరా అద్వానీలాగే లక్కు కలిసొచ్చిందంటే, ‘లస్ట్ స్టోరీస్ 2’తో మృణాల్ దశ తిరిగిపోతుందంటే. అన్నట్లు ఈ సిరీస్లో మొదటి పార్ట్కి మించిన హాట్నెస్ వుండబోతోందట. మొదటి పార్ట్ని మించి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.
అన్నట్లు, సీనియర్ బాలీవుడ్ భామ కాజోల్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సిరీస్లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







