ప్రజారోగ్యానికి హాని. యూఏఈలో రెస్టారెంట్ మూసివేత
- July 22, 2023
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించినందుకు, ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు అబుధాబిలోని నేపాలీ హిమాలయన్ రెస్టారెంట్పై అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) చర్యలు చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేయాలని ఆదేశించింది. ADAFSA చట్టం నంబర్ 2 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రతా ఫిర్యాదులు, ఉల్లంఘనలను 800555కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







