డెలివరీ బైక్కు నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడు
- August 03, 2023
దుబాయ్: డెలివరీ బైక్ను దొంగిలించి నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడిని జ్యుడీషియల్ ప్రొబేషన్ కింద ఉంచినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం తెలిపింది. యువకుడు, మరొకరితో కలిసి ఎమిరేట్స్ జువైనల్ కోర్టులో దొంగతనం, దహనం చేసినట్లు అభియోగాలు మోపారు. రెస్టారెంట్లో పార్క్ చేసిన బైక్ను దొంగిలించి ఇద్దరూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. మరొక ప్రాంతంలో మోటర్బైక్ నిప్పంటించారని, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాలుడిని జ్యుడిషియల్ ప్రొబేషన్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తిని కోర్టుకు రిఫర్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని , సంఘంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారేలా వారికి అవగాహన కల్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







