డెలివరీ బైక్కు నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడు
- August 03, 2023
దుబాయ్: డెలివరీ బైక్ను దొంగిలించి నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడిని జ్యుడీషియల్ ప్రొబేషన్ కింద ఉంచినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం తెలిపింది. యువకుడు, మరొకరితో కలిసి ఎమిరేట్స్ జువైనల్ కోర్టులో దొంగతనం, దహనం చేసినట్లు అభియోగాలు మోపారు. రెస్టారెంట్లో పార్క్ చేసిన బైక్ను దొంగిలించి ఇద్దరూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. మరొక ప్రాంతంలో మోటర్బైక్ నిప్పంటించారని, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాలుడిని జ్యుడిషియల్ ప్రొబేషన్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తిని కోర్టుకు రిఫర్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని , సంఘంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారేలా వారికి అవగాహన కల్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









