అల్ నహ్దా వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- August 09, 2023
యూఏఈ: ప్రమాదంలో మరణించిన వ్యక్తిని గుర్తించడంలో దుబాయ్ పోలీసులు సహాయం కోరుతున్నారు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ నహ్దా వంతెనకు ముందు అల్ ఇతిహాద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. అతనిపై మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. మరణించిన వ్యక్తిని గుర్తించడంలో సహాయపడే ఏదైనా సమాచారాన్ని బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కు ఫార్వార్డ్ చేయాలని ప్రజలను కోరింది. దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ను 901లో కూడా తెలపొచ్చన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







