అల్ నహ్దా వంతెన వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- August 09, 2023
యూఏఈ: ప్రమాదంలో మరణించిన వ్యక్తిని గుర్తించడంలో దుబాయ్ పోలీసులు సహాయం కోరుతున్నారు. అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ నహ్దా వంతెనకు ముందు అల్ ఇతిహాద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. అతనిపై మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. మరణించిన వ్యక్తిని గుర్తించడంలో సహాయపడే ఏదైనా సమాచారాన్ని బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కు ఫార్వార్డ్ చేయాలని ప్రజలను కోరింది. దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్ను 901లో కూడా తెలపొచ్చన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







