యూఏఈ కేబినెట్లో మంత్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
- September 25, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంత్రి పదవి కోసం అర్హులైన యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జనాభా ప్రొఫైల్ను సూచించడానికి మంత్రి పదవి ఉందని, దీని కోసం దేశంలోని యువత దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ X(ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో ఒకరిని ఎంపిక చేసి యూఏఈ కేబినెట్లో యువజన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువజన మంత్రిగా "సమర్ధత, సామర్థ్యం మరియు నిజాయితీ" ఉన్నవారు తమ దరఖాస్తులను కేబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు [email protected] కు పంపాలని కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







