యూఏఈ కేబినెట్లో మంత్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
- September 25, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంత్రి పదవి కోసం అర్హులైన యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జనాభా ప్రొఫైల్ను సూచించడానికి మంత్రి పదవి ఉందని, దీని కోసం దేశంలోని యువత దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ X(ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో ఒకరిని ఎంపిక చేసి యూఏఈ కేబినెట్లో యువజన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువజన మంత్రిగా "సమర్ధత, సామర్థ్యం మరియు నిజాయితీ" ఉన్నవారు తమ దరఖాస్తులను కేబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు [email protected] కు పంపాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







