సైరన్ హెచ్చరిక వ్యవస్థను పరీక్షించనున్న కువైట్
- September 25, 2023
కువైట్: కువైట్ రాష్ట్రంలోని అన్ని గవర్నరేట్లలో సెప్టెంబర్ 25న ఉదయం పది గంటలకు సైరన్ సిస్టమ్ను పరీక్షిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పౌరులు, నివాసితులు హెచ్చరిక సైరన్లను విన్న తర్వాత తీసుకోవాల్సిన సన్నాహాల గురించి అవగాహన కల్పించే సాధారణ ప్రయత్నంలో ఇది భాగం అని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సైరన్లు మోగే మూడు రకాల టోన్లను, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మరియు అనుసరించాల్సిన సూచనలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రయత్నం అని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్









