ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ సంఘీభావం
- October 08, 2023
యూఏఈ: హెరాత్కు వాయువ్యంగా సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు.వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆఫ్ఘన్ ప్రజలకు యూఏఈ తన ప్రగాఢ సంతాపాన్ని మరియు సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఈ విషాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









