పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించిన సుల్తాన్ హైతామ్
- October 15, 2023
మస్కట్: పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ తో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఫోన్ సంభాషణ ద్వారా మాట్లాడారు. ఒమన్- ఇరాన్ మధ్య సంబంధాలు మరియు ఫలవంతమైన సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితులపై వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









