పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించిన సుల్తాన్ హైతామ్

- October 15, 2023 , by Maagulf
పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించిన సుల్తాన్ హైతామ్

మస్కట్: పాలస్తీనా సమస్యపై ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ తో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఫోన్ సంభాషణ ద్వారా మాట్లాడారు. ఒమన్- ఇరాన్ మధ్య సంబంధాలు మరియు ఫలవంతమైన సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితులపై వారు సమీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com