టెర్రరిస్టుల దాడి : ఇద్దరు పోలీసుల మృతి
- May 22, 2016
పోలీసులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు సోమవారం దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. జదీబాల్ లో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పై అతి సమీపం నుంచి తీవ్రవాదులు కాల్పులకు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









