ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి
- October 28, 2023
కైరో: ఈజిప్టులోని కైరో-అలెగ్జాండ్రియా మోటర్వేలో బస్సు మరియు అనేక కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. "వాడీ అల్-నట్రూన్ సమీపంలోని కైరో-అలెగ్జాండ్రియా ఎడారి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. వీరిలో కనీసం 18 మంది కాలిపోయి మరణించారు. కనీసం 53 మంది గాయపడ్డారు" అని స్థానిక అధికారులు తెలిపారు. కారు నుండి ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ విషాద ప్రమాదం సంభవించి ఉండవచ్చని, ఇది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించిందని, పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..







