ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి
- October 28, 2023
కైరో: ఈజిప్టులోని కైరో-అలెగ్జాండ్రియా మోటర్వేలో బస్సు మరియు అనేక కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. "వాడీ అల్-నట్రూన్ సమీపంలోని కైరో-అలెగ్జాండ్రియా ఎడారి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. వీరిలో కనీసం 18 మంది కాలిపోయి మరణించారు. కనీసం 53 మంది గాయపడ్డారు" అని స్థానిక అధికారులు తెలిపారు. కారు నుండి ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ విషాద ప్రమాదం సంభవించి ఉండవచ్చని, ఇది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించిందని, పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







