ఒమన్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 28 మంది అరెస్ట్
- December 18, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 28 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (మోల్) తెలిపింది. మస్కట్ గవర్నరేట్లోని వర్క్ఫోర్స్, కార్మిక మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రతినిధులు తనిఖీ ప్రచారాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా లేబర్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 28 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







