స్కిల్డ్ ఇండియన్ కార్మికులకు సౌదీ అరేబియా టాప్ డెస్టినేషన్
- December 20, 2023
న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లలో (SIIC) శిక్షణ పొందిన దాదాపు 14,000 మంది భారతీయులు ఏప్రిల్ 2022 మరియు డిసెంబర్ 2023 మధ్య సౌదీ అరేబియాలో ఉద్యోగాలు పొందారని భారత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం లోక్సభలో తెలిపారు. డేటా ప్రకారం, 13,944 మంది నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు సౌదీ అరేబియాలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తరువాత ఖతార్ (3,646), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2,832) మరియు యునైటెడ్ కింగ్డమ్ (1,248) ఉన్నాయి. మొత్తంగా 25,300 మంది అభ్యర్థులకు విదేశాలలో ఉపాధి లభించిందని ఆయన వివరించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఖతార్, యూఏఈ, యూకే వంటి ఎనిమిది దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









