సౌదీయేతర నంబర్ ప్లేట్లపై ‘మురూర్’ కీలక ఆదేశాలు
- December 22, 2023
రియాద్: సౌదీయేతర నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలను లైసెన్స్ జారీ చేసిన దేశంలోని పౌరులు మాత్రమే నడపాలని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని డిపార్ట్మెంట్ తెలిపింది. ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని, ఇటాంటి ఉల్లంఘనలపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సౌదీయేతర లైసెన్స్ ప్లేట్లను కలిగి ఉన్న కార్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అన్ని ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆదేశఆలు జారీ చేసిందన్నారు. సౌదీయేతర నంబర్ ప్లేట్లను కలిగి ఉన్న కార్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు మురూర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









