దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్లు
- December 22, 2023
దుబాయ్: ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్లకు మారడానికి డెలివరీ కంపెనీల కోసం ప్రోటోటైప్ ఇ-బైక్ను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్ వాణిజ్య రవాణా సేవల పరిధిని విస్తరించడం, మెరుగుపరచడం, సున్నా-ఉద్గార రవాణా మార్గాల వైపు మార్పును వేగవంతం చేయడం అని ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీలో వాణిజ్య రవాణా కార్యకలాపాల డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి తెలిపారు. డెలివరీ రైడర్లకు తగిన ప్రోటోటైప్ ఇ-బైక్ మోడల్ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నిపుణులతో ఆర్టీఏ సహకరించిందని అల్ ముహైరి చెప్పారు. ఈ-బైక్ల కోసం దుబాయ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఇ-బైక్లకు మారడం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని అల్ ముహైరి వివరించారు. కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించేందుకు దుబాయ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టీఏ ప్రయత్నిస్తోందని అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







