డా.గజల్ శ్రీనివాస్ కు పెనుకొండ దర్గా జాతీయ సమైక్యతా జీవన సాఫల్య పురస్కారం
- December 24, 2023
అనంతపురం: పెనుకొండ దర్గా 751 ఉరుసు ఉత్సవాల సందర్భంగా ప్రఖ్యాత గజల్ గాయకుడు , ముమ్మార్లు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, ప్రపంచశాంతి సాంస్కృతిక దూత అయిన డా.గజల్ శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన "పెనుకొండ దర్గా జాతీయ సమైక్యతా జీవన సాఫల్య పురస్కారం-2023" ను 25 డిసెంబర్ న సాయంత్రం పెనుకొండ దర్గా ఉరుసు ఉత్సవం లో లక్షలాదిమంది భక్తుల సమక్షంలో లో ప్రదానం చేయనున్నట్లు పీఠాధిపతి తాజ్ బాబా తెలిపారు. అనంతరం డా.గజల్ శ్రీనివాస్ జాతీయ సమైక్యత మరియు సూఫీ గజళ్లు ఉర్దూ, తెలుగు భాషలలో గానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









