ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు
- December 24, 2023
దోహా: ఏపీ సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖతార్ లో అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతానికి అశోక్ రాజు, హబీబుల్లా బాషా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్నదిన వేడుకలకు అన్నమయ్య జిల్లా, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళి సీఎం కావాలని, వై.ఎస్ జగన్ వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని ఎంపిపి రాజేంద్రనాద్ రెడ్డి, ప్రవసాందులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో సంజీవ్ థామస్, మసీష్, జాఫర్, జయచంద్రన్, మహమ్మద్ నఫ్రాస్, తలాక్, శరత కుమార్, శివ ప్రసాద్, వర్జిల్ బాబు మంది, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









