ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు
- December 24, 2023
దోహా: ఏపీ సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖతార్ లో అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతానికి అశోక్ రాజు, హబీబుల్లా బాషా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్నదిన వేడుకలకు అన్నమయ్య జిల్లా, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళి సీఎం కావాలని, వై.ఎస్ జగన్ వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని ఎంపిపి రాజేంద్రనాద్ రెడ్డి, ప్రవసాందులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో సంజీవ్ థామస్, మసీష్, జాఫర్, జయచంద్రన్, మహమ్మద్ నఫ్రాస్, తలాక్, శరత కుమార్, శివ ప్రసాద్, వర్జిల్ బాబు మంది, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







