ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు
- December 24, 2023
దోహా: ఏపీ సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖతార్ లో అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతానికి అశోక్ రాజు, హబీబుల్లా బాషా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్నదిన వేడుకలకు అన్నమయ్య జిల్లా, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళి సీఎం కావాలని, వై.ఎస్ జగన్ వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని ఎంపిపి రాజేంద్రనాద్ రెడ్డి, ప్రవసాందులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో సంజీవ్ థామస్, మసీష్, జాఫర్, జయచంద్రన్, మహమ్మద్ నఫ్రాస్, తలాక్, శరత కుమార్, శివ ప్రసాద్, వర్జిల్ బాబు మంది, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







