నవ నిర్మాణ దీక్ష

- June 01, 2016 , by Maagulf
నవ నిర్మాణ దీక్ష

విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, సీఎస్‌ టక్కర్‌, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com