పర్యావరణ ఉల్లంఘనలు.. 17 మంది అరెస్ట్
- February 27, 2024
కువైట్: నేషనల్ డే వేడుకల సందర్భంగా అధికారులు 30 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేశారు. ఇందులో వాటర్ బెలూన్లు విసిరినందుకు పర్యావరణ పోలీసులు 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే వాటర్ బెలూన్లు, ఫోమ్ క్యాన్లు, వాటర్ పిస్టల్స్ విక్రయించినందుకు 13 ఉల్లంఘనలను నమోదు చేశారు. జాతీయ సెలవుదినాలను జరుపుకోవడంలో ప్రతికూల విషయాలను తగ్గించడానికి, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా లేదా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలను అడ్డుకునేందుకు కఠినంగా మరియు తక్షణమే స్పందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ వేడుకల మార్గదర్శకాలను ఉల్లంఘించే ఎవరైనా సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









