పర్యావరణ ఉల్లంఘనలు.. 17 మంది అరెస్ట్
- February 27, 2024
కువైట్: నేషనల్ డే వేడుకల సందర్భంగా అధికారులు 30 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేశారు. ఇందులో వాటర్ బెలూన్లు విసిరినందుకు పర్యావరణ పోలీసులు 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే వాటర్ బెలూన్లు, ఫోమ్ క్యాన్లు, వాటర్ పిస్టల్స్ విక్రయించినందుకు 13 ఉల్లంఘనలను నమోదు చేశారు. జాతీయ సెలవుదినాలను జరుపుకోవడంలో ప్రతికూల విషయాలను తగ్గించడానికి, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా లేదా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలను అడ్డుకునేందుకు కఠినంగా మరియు తక్షణమే స్పందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ వేడుకల మార్గదర్శకాలను ఉల్లంఘించే ఎవరైనా సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







