పర్యావరణ ఉల్లంఘనలు.. 17 మంది అరెస్ట్
- February 27, 2024
కువైట్: నేషనల్ డే వేడుకల సందర్భంగా అధికారులు 30 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేశారు. ఇందులో వాటర్ బెలూన్లు విసిరినందుకు పర్యావరణ పోలీసులు 17 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే వాటర్ బెలూన్లు, ఫోమ్ క్యాన్లు, వాటర్ పిస్టల్స్ విక్రయించినందుకు 13 ఉల్లంఘనలను నమోదు చేశారు. జాతీయ సెలవుదినాలను జరుపుకోవడంలో ప్రతికూల విషయాలను తగ్గించడానికి, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా లేదా ఏదైనా ప్రతికూల ప్రవర్తనలను అడ్డుకునేందుకు కఠినంగా మరియు తక్షణమే స్పందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ వేడుకల మార్గదర్శకాలను ఉల్లంఘించే ఎవరైనా సంబంధిత అధికారులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







