సబా అల్ అహ్మద్ కారిడార్లో కీలక రహదారి మూసివేత
- March 14, 2024దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఇంటర్సెక్షన్ వద్ద లైట్ సిగ్నల్స్ మూసివేతను అమలు చేయనున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. ఇది మార్చి 15న ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో బు హమూర్ వైపు సిగ్నల్ నిలివేయనున్నట్లు, అయితే సర్కిల్ కుడి టర్నింగ్ వద్ద ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. అష్ఘల్ ట్రాఫిక్ అధికారులతో సమన్వయంతో మూసివేతను అమలు చేయనుంది. మూసివేత సమయంలో వాహనదారులు మ్యాప్లో చూపిన విధంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ సర్కిల్ ను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం