సబా అల్ అహ్మద్ కారిడార్లో కీలక రహదారి మూసివేత
- March 14, 2024
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఇంటర్సెక్షన్ వద్ద లైట్ సిగ్నల్స్ మూసివేతను అమలు చేయనున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. ఇది మార్చి 15న ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో బు హమూర్ వైపు సిగ్నల్ నిలివేయనున్నట్లు, అయితే సర్కిల్ కుడి టర్నింగ్ వద్ద ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. అష్ఘల్ ట్రాఫిక్ అధికారులతో సమన్వయంతో మూసివేతను అమలు చేయనుంది. మూసివేత సమయంలో వాహనదారులు మ్యాప్లో చూపిన విధంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ సర్కిల్ ను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







