సబా అల్ అహ్మద్ కారిడార్లో కీలక రహదారి మూసివేత
- March 14, 2024
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఇంటర్సెక్షన్ వద్ద లైట్ సిగ్నల్స్ మూసివేతను అమలు చేయనున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. ఇది మార్చి 15న ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో బు హమూర్ వైపు సిగ్నల్ నిలివేయనున్నట్లు, అయితే సర్కిల్ కుడి టర్నింగ్ వద్ద ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. అష్ఘల్ ట్రాఫిక్ అధికారులతో సమన్వయంతో మూసివేతను అమలు చేయనుంది. మూసివేత సమయంలో వాహనదారులు మ్యాప్లో చూపిన విధంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ సర్కిల్ ను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







